Amravati Maha Padayatra: ప్రతి పల్లెలో.. ‘జై అమరావతి’ నినాదాలు

అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇది కొనసాగుతోంది. పెదపాడు మండలం కొత్తూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ప్రతి పల్లెలో ‘జై అమరావతి’ నినాదాలు చేస్తూ రైతులు ముందుకు సాగుతున్నారు. 

Updated : 28 Sep 2022 13:43 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని