Amravati Maha Padayatra: ఉత్సాహంగా అమరావతి మహా పాదయాత్ర

ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పంతో రాజధాని రైతులు అరసవల్లి వరకు చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోంది. ఇవాళ ఉదయం వెంకటరామన్నగూడెం నుంచి 23వ రోజు యాత్ర మొదలైంది. దారి పొడవునా రైతులకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఘన స్వాగతం పలుకుతున్నారు.   

Updated : 04 Oct 2022 17:29 IST
1/15
2/15
3/15
పాదయాత్రలో పాల్గొన్న తెలుగు రైతు కమిటీ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న తెలుగు రైతు కమిటీ నాయకులు
4/15
పాదయాత్రకు ఏఐటీయూసీ నాయకుల సంఘీభావం పాదయాత్రకు ఏఐటీయూసీ నాయకుల సంఘీభావం
5/15
6/15
7/15
పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌
8/15
చంటిబిడ్డను మోస్తూ పాదయాత్రలో పాల్గొన్న ఓ మహిళ చంటిబిడ్డను మోస్తూ పాదయాత్రలో పాల్గొన్న ఓ మహిళ
9/15
జై అమరావతి నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు జై అమరావతి నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు
10/15
11/15
12/15
13/15
14/15
డప్పు చప్పుళ్లకు హుషారుగా నృత్యం చేస్తున్న వృద్ధుడు డప్పు చప్పుళ్లకు హుషారుగా నృత్యం చేస్తున్న వృద్ధుడు
15/15
ట్రాక్టర్ల ర్యాలీ చేస్తూ స్థానికుల సంఘీభావం ట్రాక్టర్ల ర్యాలీ చేస్తూ స్థానికుల సంఘీభావం

మరిన్ని