APPSC : రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
APPSC : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆఫ్ లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు.
Updated : 03 Jun 2023 12:56 IST
1/11
.
2/11
నెల్లూరు నగర శివారులోని ప్రియదర్శిని కళాశాల పరీక్ష కేంద్రానికి హాజరైన అభ్యర్థులు
3/11
4/11
5/11
నెల్లూరు నగర శివారులోని ప్రియదర్శిని కళాశాల పరీక్ష కేంద్రానికి హాజరైన అభ్యర్థులు
6/11
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
7/11
అభ్యర్థి హాల్టికెట్ను చెక్ చేస్తున్న సిబ్బంది
8/11
9/11
10/11
11/11
విజయవాడలోని వన్ టౌన్..పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జున రావు ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద..
Tags :