Exhibition: ఆకట్టుకున్న ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌

మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సుమంతో చౌదరీ అనే కళాకారుడు తన పెయింటింగ్స్‌, కళాఖండాలతో ‘మై పిక్చోరియల్‌ స్పేస్‌’ పేరుతో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌, కళాఖండాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Updated : 03 Sep 2022 19:59 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు