Nellore: కనులపండువగా అష్టాదశ శోభాయాత్ర
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అష్టాదశ శోభాయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులతో పాటు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు . పసుపు నీరు చల్లుతూ.. తితిదే వాద్య, నాట్య, కోలాటాల, కళాకారుల ప్రదర్శనల నడుమ, మూడు పల్లకీలలో ఆది శంకరాచార్యులు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అష్టాదశ శక్తి పీఠముల నుండి వచ్చిన పవిత్ర సామాగ్రిని ఉంచి శోభాయాత్ర చేశారు.
Updated : 23 Sep 2022 17:50 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!