Nellore: కనులపండువగా అష్టాదశ శోభాయాత్ర

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అష్టాదశ శోభాయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులతో పాటు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు . పసుపు నీరు చల్లుతూ.. తితిదే వాద్య, నాట్య, కోలాటాల, కళాకారుల ప్రదర్శనల నడుమ, మూడు పల్లకీలలో ఆది శంకరాచార్యులు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అష్టాదశ శక్తి పీఠముల నుండి వచ్చిన పవిత్ర సామాగ్రిని ఉంచి శోభాయాత్ర చేశారు.

Updated : 23 Sep 2022 17:50 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని