Devotion: కనులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాలతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

Updated : 06 Jul 2022 20:13 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని