Basara: ఘనంగా బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవం

బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో ఆయన యూనివర్సిటీని సందర్శించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated : 10 Dec 2022 17:48 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని