Bharat jodo yatra : కర్నూలు జిల్లాలోకి ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఇవాళ కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఏపీలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఈ యాత్రలో పాల్గొన్నారు.

Updated : 18 Oct 2022 12:36 IST
1/9
రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం
2/9
పాదయాత్రలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాదయాత్రలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
3/9
పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొప్పుల రాజు పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొప్పుల రాజు
4/9
5/9
జోడో యాత్రలో పాల్గొన్న యోగేంద్ర యాదవ్‌ జోడో యాత్రలో పాల్గొన్న యోగేంద్ర యాదవ్‌
6/9
కాంగ్రెస్‌ జెండాలు చేతబూని చిన్నారుల ఉత్సాహం కాంగ్రెస్‌ జెండాలు చేతబూని చిన్నారుల ఉత్సాహం
7/9
8/9
9/9

మరిన్ని