Bharat jodo yatra : కర్నూలు జిల్లాలోకి ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఇవాళ కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఏపీలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఈ యాత్రలో పాల్గొన్నారు.
Updated : 18 Oct 2022 12:36 IST
1/9
రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం
2/9
పాదయాత్రలో ఉత్తమ్కుమార్రెడ్డి
3/9
పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజు
4/9
5/9
జోడో యాత్రలో పాల్గొన్న యోగేంద్ర యాదవ్
6/9
కాంగ్రెస్ జెండాలు చేతబూని చిన్నారుల ఉత్సాహం
7/9
8/9
9/9
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!