Bharat Jodo yatra : భాగ్యనగరిలో ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ నగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూబోయిన్‌పల్లి, బాలానగర్‌ మెయిన్‌రోడ్డు, సుమిత్రా నగర్‌ ఐడీపీఎల్‌ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. 

Updated : 02 Nov 2022 12:06 IST
1/12
కూకట్‌పల్లిలో రాహుల్ రాక కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు కూకట్‌పల్లిలో రాహుల్ రాక కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు
2/12
బోనాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు బోనాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు
3/12
రాహుల్‌తో కలిసి నడుస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు రాహుల్‌తో కలిసి నడుస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు
4/12
యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబు యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబు
5/12
పోతురాజులతో కలిసి సందడి చేస్తున్న రాహుల్‌ పోతురాజులతో కలిసి సందడి చేస్తున్న రాహుల్‌
6/12
7/12
8/12
రాహుల్ చిత్రపటంతో ఓ చిన్నారి ఉత్సాహం రాహుల్ చిత్రపటంతో ఓ చిన్నారి ఉత్సాహం
9/12
10/12
11/12
12/12

మరిన్ని