BJP: హైదరాబాద్‌లో ప్రజాసంగ్రామ యాత్ర-4 ముగింపు సభ

హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేటలో భాజపా నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, ఎంపీ కె.లక్ష్మణ్‌ తదితరులు ప్రసంగించారు.

Updated : 22 Sep 2022 21:51 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని