Tiruchanur: కృష్ణుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు

కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మవారు.. గోపాలకృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న‌శేష‌ వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది.

Updated : 20 Nov 2022 20:48 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని