Tirumala : ధ్వజారోహణంతో ప్రారంభమైన రాములోరి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.  

Updated : 20 Mar 2023 15:24 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని