Cannes 2022: కేన్స్ ఉత్సవంలో భారతీయం
ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘కేన్స్’ చలనచిత్రోత్సవం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో భారత్కు ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మాధవన్, రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శేఖర్ కపూర్, ఏ.ఆర్ రెహమాన్.. తొలి రోజున ఎర్రతివాచీపై ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు నటి, ప్రముఖ మోడల్ ఊర్వశి రౌతెలా తెల్ల గౌనులో మెరిసిపోగా.. విశ్వనటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ కోట్లో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలిగా దీపిక.. సభ్యసాచి చీరకట్టులో ఆకట్టుకున్నారు. తమన్నా తెల్లని దుస్తుల్లో మెరిసిపోయారు.
Updated : 18 May 2022 05:08 IST
1/12
రెట్రో లుక్లో దీపికా పదుకొనే
2/12
3/12
4/12
జ్యూరీ సభ్యులతో దీపికా పదుకొనే
5/12
6/12
ఊర్వశి రౌతెలా
7/12
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో భారతీయ నటీనటులు
8/12
9/12
వాణీ త్రిపాఠి, మాధవన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్,
ఏఆర్.రెహమాన్, శేఖర్ కపూర్, కమల్ హాసన్ తదితరులు
10/12
శేఖర్ కపూర్, కమల్ హాసన్
11/12
ప్రసూన్ జోషి, కమల్ హాసన్
12/12
తమన్నా
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె