Siddipeta: కనులపండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వామివారికి స్వర్ణ కిరీటం, పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు.

Updated : 18 Dec 2022 13:48 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని