Samatha Spoorthi : ఘనంగా ప్రారంభమైన ‘సమతా కుంభ్‌’ బ్రహ్మోత్సవాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విష్వక్‌సేన వీధిశోధన, తీర్థప్రసాద గోష్ఠి, సామూహిక విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

Updated : 02 Feb 2023 22:04 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని