chandrababu: నారాకోడూరులో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమం ఇవాళ గుంటూరు జిల్లా నారాకోడూరులో నిర్వహించారు. తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు రాకతో దారులన్నీ జనసంద్రంగా మారాయి.

Updated : 08 Dec 2022 17:58 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని