Chandrababu: ఏలూరు జిల్లాలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ ప్రారంభం

తెదేపా అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించారు. పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.  

Updated : 30 Nov 2022 16:55 IST
1/10
ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు
2/10
3/10
కాలనీల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు కాలనీల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు
4/10
5/10
చంద్రబాబుకు అభివాదం చేస్తున్న మహిళలు చంద్రబాబుకు అభివాదం చేస్తున్న మహిళలు
6/10
కలపర్రు టోల్‌ప్లాజా వద్ద భారీ గజమాలతో స్వాగతం పలుకుతున్న తెదేపా శ్రేణులు కలపర్రు టోల్‌ప్లాజా వద్ద భారీ గజమాలతో స్వాగతం పలుకుతున్న తెదేపా శ్రేణులు
7/10
పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌
8/10
9/10
10/10

మరిన్ని