Chandrababu: బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలోని కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Updated : 29 Dec 2022 17:25 IST
1/6
కందుకూరు మండలం ఓగూరులో గడ్డం మధు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు
2/6
3/6
గుడ్లూరు ఎం.అమ్మవారిపాలెంలో మృతుడు చినకొండయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ..
4/6
కొండముడుసుపాలెంలో మృతుడు కలవకూరి యానాది ఇంటి వద్ద..
5/6
గుండ్లపాలెంలో పురషోత్తం మృతదేహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
6/6
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ?
-
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
-
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం