Chandrababu: బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలోని కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Updated : 29 Dec 2022 17:25 IST
1/6
కందుకూరు మండలం ఓగూరులో గడ్డం మధు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు కందుకూరు మండలం ఓగూరులో గడ్డం మధు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు
2/6
3/6
గుడ్లూరు ఎం.అమ్మవారిపాలెంలో మృతుడు చినకొండయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ.. గుడ్లూరు ఎం.అమ్మవారిపాలెంలో మృతుడు చినకొండయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ..
4/6
కొండముడుసుపాలెంలో మృతుడు కలవకూరి యానాది ఇంటి వద్ద.. కొండముడుసుపాలెంలో మృతుడు కలవకూరి యానాది ఇంటి వద్ద..
5/6
గుండ్లపాలెంలో పురషోత్తం మృతదేహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గుండ్లపాలెంలో పురషోత్తం మృతదేహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
6/6

మరిన్ని