Hyderabad: సందడిగా ‘చిగురు’ వేడుకలు

హైదరాబాద్ షేక్‌పేటలోని జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో యూత్‌ ఫర్‌ సేవా ఆధ్వర్యంలో ‘చిగురు’ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులకు చిత్రలేఖనం, రంగోలి, నృత్యం తదితర పోటీలు నిర్వహించారు.

Updated : 08 Jan 2023 17:22 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని