Hyderabad: ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు

హైదరాబాద్‌లోని పెగా సిస్టమ్స్‌లో నిర్వహిస్తున్న ‘పెగా టీచ్ ఫర్ చేంజ్’ చిల్డ్రన్స్ డే క్యాంపెయిన్‌ సోమవారం ముగింపునకు చేరుకుంది. తెలంగాణలోని 85 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 157 మంది విద్యార్థులు స్పెల్లింగ్ బీ, పాటలు, నృత్యం, పెయింటింగ్ ఫైనల్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. 40,257 మంది విద్యార్థుల నుంచి ఈ 157 మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు.

Updated : 19 Dec 2022 17:07 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని