CM KCR: గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని చెప్పారు.
Updated : 15 Aug 2022 15:13 IST
1/15
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.
2/15
3/15
4/15
5/15
గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..