CM KCR: యాదాద్రి శివాలయ ఉద్ఘాటనలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం ఉద్ఘాటన మహాక్రతువును వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా ఈ క్రతువులో పాల్గొన్నారు. ఉద్ఘాటన పర్వాలు పూర్తైన నేపథ్యంలో పార్వతీ పరమేశ్వరుల నిజరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.

Updated : 25 Apr 2022 09:33 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని