Hyd Airport Metro: ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు శ్రీకారం
భాగ్యనగరంలో మెట్రో రెండో దశ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు మైండ్స్పేస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పునాదిరాయి వేశారు.
Updated : 09 Dec 2022 14:55 IST
1/9
మైండ్స్పేస్ వద్ద శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్
2/9
3/9
4/9
మాట్లాడుతున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
5/9
మెట్రో విస్తరణ పనులను ప్రారంభించిన అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
6/9
మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
7/9
సభలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్
8/9
మంత్రి కేటీఆర్తో సీఎం కేసీఆర్ మాటామంతీ
9/9
సభకు హాజరైన జన సందోహం
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!