Cyclone Asani : కాకినాడలో ‘అసని’ బీభత్సం
‘అసని’ తుపాను ధాటికి కాకినాడ-ఉప్పాడ బీచ్ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బీచ్ రోడ్డులోకి సందర్శకులు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి గస్తీ పెట్టారు. అలల తాకిడికి కుంభాభిషేకం చేపల రేవు వద్ద పడవలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. కాకినాడ తాళ్లరేవు వద్ద ధాన్యపురాశులు తడవకుండా రైతులు టార్పాలిన్ సంచులు కప్పారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా వరికోత యంత్రాలు పని లేక నిలిచిపోయాయి. ఈదురు గాలులకు ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు వద్ద వరి పనలు నేలకొరిగాయి. తుపాను గాలుల హోరుకు కొబ్బరి చెట్లు సైతం ఊగుతూ కనిపించాయి. అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి.
Updated : 11 May 2022 13:23 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?