Hyderabad : అలరించిన వందే భారతం.. నృత్య ఉత్సవం

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఎన్‌ఐఎంహెచ్‌ ఆడిటోరియంలో వందే భారతం-నృత్య ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలో, జానపద, గిరిజన తదితర విభాగాల్లో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నృత్యం చేసే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Updated : 27 Nov 2022 17:11 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని