Adilabad : వైభవంగా నాగోబా ఆలయంలో దండారీ ఉత్సవాలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో దండారీ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివాసీలు అడవి మృగాలతో జీవనం సాగించే విధానాన్ని నృత్యరూపకం ద్వారా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మహిళలు, పురుషులు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
Updated : 24 Oct 2022 15:00 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా