kukatpally: కూకట్‌పల్లి రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన

కూకట్‌పల్లిలోని రామాలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమానికి చిన జీయర్‌స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 25 Apr 2022 16:24 IST
1/10
2/10
ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు
3/10
4/10
ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఆలయానికి తరలివచ్చిన భక్తులు
5/10
6/10
7/10
8/10
ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన జీయర్‌స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన జీయర్‌స్వామి
9/10
10/10

మరిన్ని