Indrakeeladri : బాలా త్రిపురసుందరీదేవి దర్శనానికి బారులుతీరిన భక్తులు

దసరా ఉత్సవాలలో రెండో రోజు మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.  

Updated : 28 Sep 2022 17:18 IST
1/11
ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉత్సవమూర్తుల ఊరేగింపు
2/11
3/11
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అలరించిన నృత్య ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అలరించిన నృత్య ప్రదర్శన
4/11
5/11
6/11
7/11
8/11
9/11
చండీ హోమం చేస్తున్న అర్చకులు చండీ హోమం చేస్తున్న అర్చకులు
10/11
సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులు
11/11

మరిన్ని