IND vs BAN: భారత్‌ X బంగ్లా.. నాలుగో రోజు పోరు

భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమ్ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసేసరికి 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రేపు చివరి రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా.. భారత్‌ మరో నాలుగు వికెట్లను తీస్తే సరిపోతుంది. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (40*), మెహిదీ హసన్ మిరాజ్ (9*) ఉన్నారు.

Updated : 17 Dec 2022 16:36 IST
1/28
. .
2/28
3/28
4/28
5/28
6/28
7/28
8/28
9/28
10/28
11/28
12/28
13/28
14/28
15/28
16/28
17/28
18/28
19/28
20/28
21/28
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28

మరిన్ని