Tiruchanoor : పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ

కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు గురువారం సాయంత్రం గజ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated : 24 Nov 2022 21:13 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని