Polavaram: పోలవరం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన షెకావత్‌

Updated : 04 Mar 2022 10:55 IST
1/10
ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. సీఎం జగన్‌తో కలిసి పోలవరం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందుకూరు-1లో ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీ, ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. సీఎం జగన్‌తో కలిసి పోలవరం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందుకూరు-1లో ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీ, ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
2/10
మాట్లాడుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
3/10
4/10
5/10
6/10
మాట్లాడుకుంటున్న సీఎం జగన్‌, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ మాట్లాడుకుంటున్న సీఎం జగన్‌, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌
7/10
సభకు హాజరైన ప్రజలు సభకు హాజరైన ప్రజలు
8/10
9/10
10/10

మరిన్ని