Tirupati: సందడిగా గంగమ్మ జాతర

తిరుపతిలోని పాతయ్య గుంట గంగమ్మ జాతర సందడిగా సాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం మంత్రి రోజా.. అమ్మవారికి సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 14 May 2022 10:04 IST
1/12
అమ్మవారికి సారె సమర్పిస్తున్న మంత్రి రోజా అమ్మవారికి సారె సమర్పిస్తున్న మంత్రి రోజా
2/12
3/12
4/12
5/12
6/12
ఆలయ ప్రాంగణంలో చిన్నారి సందడి ఆలయ ప్రాంగణంలో చిన్నారి సందడి
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని