Hyderabad: రవీంద్రభారతిలో నమామి గంగే కూచిపూడి నృత్యం..

రవీంద్రభారతిలో పద్మశ్రీ డాక్టర్ జి.పద్మజారెడ్డికి చెందిన ప్రణవ్ కూచిపూడి డ్యాన్స్‌ స్కూల్ 16వ వార్షికోత్సవాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మజారెడ్డి బృందం నమామి గంగే కూచిపూడి నృత్యరూపకం ఆకట్టుకుంది. డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగితా రాణా, జి. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated : 03 Jan 2023 21:57 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Tags :

మరిన్ని