Bonalu : భాగ్యనగరంలో బోనాల సందడి షురూ

నేటి నుంచి గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి.. జగదాంబికా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో పోతు రాజులతో కలిసి మంత్రులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Updated : 30 Jun 2022 14:03 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని