Anantapuram : వరద కష్టాల్లో అనంతవాసులు
అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. నగరం సమీపంలో ఉన్న రాప్తాడు నియోజకవర్గంలోని ఆలమూరు, కక్కలపల్లి, బుక్కచెర్ల, కాటిగాని కాలువ, యాలేరు, తదితర ప్రాంతాల్లోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. చెరువుల్లోని మరవల ద్వారా వచ్చిన నీరంతా అనంతపురం సమీపంలోని రుద్రంపేట వద్ద ఉన్న పలు కాలనీలను ముంచెత్తింది.
Updated : 12 Oct 2022 20:14 IST
1/19
.
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
పిల్లాపాపలతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తూ..
11/19
మిద్దెలపై నిల్చొని సహాయం కోసం ఎదురుచూస్తూ..
12/19
జలమయమైన ఓ వీధి ఇలా..
13/19
14/19
15/19
సమీపంలోని బడిలో ఆశ్రయం పొందుతున్న బాధితులు
16/19
ఓ చెప్పుల దుకాణంలోకి చేరిన వరదనీరు
17/19
వృద్ధురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ..
18/19
సెల్లార్లో నీట మునిగిన దుకాణాలు
19/19
ముంపులో ఓ దేవాలయం
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్