warangal : ఘనంగా ఐనవోలు మల్లన్న జాతర

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఉగాది వరకు కొనసాగనున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఐనవోలుకు చేరుకుంటున్నారు. 

Updated : 16 Jan 2023 12:58 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని