WT20 WC: విండీస్ను చిత్తు చేసిన టీమ్ఇండియా.. వరుసగా రెండో విజయం
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమ్ఇండియా అదే ఉత్సాహంతో వెస్టిండీస్ని చిత్తు చేసింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (10), జెమీమా రోడ్రిగ్స్ నిరాశపర్చగా.. షెఫాలీ వర్మ (28; 23 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33; 42 బంతుల్లో 3 ఫోర్లు), రిచా ఘోష్ (44; 32 బంతుల్లో 5 ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు..
Updated : 15 Feb 2023 22:09 IST
1/22
..
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22