India vs Srilanka: ఉత్కంఠ పోరులో ఓడిన భారత్‌

ఆసియాకప్ సూపర్‌-4లో భాగంగా జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (72: 41 బంతుల్లో) అర్ధసెంచరీతో మెరిశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Updated : 06 Sep 2022 23:36 IST
1/32
. .
2/32
3/32
4/32
5/32
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
. .
13/32
14/32
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32

మరిన్ని