International Yoga Day: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా డే’ వేడుకలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు అడవి శేషు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో జనం కూడా పాల్గొన్నారు. 

Updated : 21 Jun 2022 11:54 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు