International Yoga Day: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ‘యోగా డే’ వేడుకలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు అడవి శేషు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో జనం కూడా పాల్గొన్నారు.
Updated : 21 Jun 2022 11:54 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట