Justice NV Ramana: హైదరాబాద్‌కు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. ఘనస్వాగతం పలికిన న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీజేఐగా పదవీ విరమణ చేశాక ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సహా పలువురు న్యాయమూర్తులు ఘనస్వాగతం పలికారు.  

Updated : 23 Sep 2022 11:51 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని