KTR: గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో తొలి కేజీ టు పీజీ విద్యా సంస్థల సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు వారి బాగోగులను తెలుసుకున్నారు.

Updated : 01 Feb 2023 17:22 IST
1/16
. .
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని