karnataka : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో రాజకీయ,సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Updated : 10 May 2023 15:31 IST
1/17
ఓటుహక్కు వినియోగించుకున్న సినీనటి సప్తమిగౌడ ఓటుహక్కు వినియోగించుకున్న సినీనటి సప్తమిగౌడ
2/17
ఓటు హక్కు వినియోగించుకున్న మల్లికార్జున్‌ ఖర్గే ఓటు హక్కు వినియోగించుకున్న మల్లికార్జున్‌ ఖర్గే
3/17
ఓటు హక్కు వినియోగించుకున్న సినీనటుడు రమేష్‌ అరవింద్‌ ఓటు హక్కు వినియోగించుకున్న సినీనటుడు రమేష్‌ అరవింద్‌
4/17
సిరా గుర్తు చూపుతున్న సిద్ధరామయ్య సిరా గుర్తు చూపుతున్న సిద్ధరామయ్య
5/17
ఓటు వేసిన మాజీ క్రికెటర్‌ జవగల్‌ శ్రీనాథ్‌ ఓటు వేసిన మాజీ క్రికెటర్‌ జవగల్‌ శ్రీనాథ్‌
6/17
మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి రామనగరలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి రామనగరలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
7/17
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు రిషబ్‌ శెట్టి ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు రిషబ్‌ శెట్టి
8/17
ఓటు వేసిన  కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఓటు వేసిన కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌
9/17
10/17
ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి
11/17
12/17
ఓటు వేసిన ఎంపీ తేజస్వీసూర్య ఓటు వేసిన ఎంపీ తేజస్వీసూర్య
13/17
ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి శోభా కరంద్లాజే
14/17
ఆలయంలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ప్రత్యేక పూజలు ఆలయంలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ప్రత్యేక పూజలు
15/17
ఓటేసిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ఓటేసిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌
16/17
సకుటుంబ సమేతంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సకుటుంబ సమేతంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప
17/17
కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం బసవరాజ బొమ్మై కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం బసవరాజ బొమ్మై

మరిన్ని