కార్తిక సోమవారం.. ఆలయాల్లో భక్తుల సందడి

కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయాల ఆవరణలో భకిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు.  

Updated : 31 Oct 2022 22:26 IST
1/20
నిజామాబాద్‌లో నిజామాబాద్‌లో
2/20
3/20
హైదరాబాద్‌: ముషీరాబాద్‌లోని శివాలయంలో.. హైదరాబాద్‌: ముషీరాబాద్‌లోని శివాలయంలో..
4/20
5/20
కూకట్‌పల్లిలోని మలేసియన్ టౌన్‌షిప్‌లో నిర్వహిస్తున్న దీపోత్సవం కూకట్‌పల్లిలోని మలేసియన్ టౌన్‌షిప్‌లో నిర్వహిస్తున్న దీపోత్సవం
6/20
7/20
శ్రీశైలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు శ్రీశైలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు
8/20
9/20
శ్రీశైలం ఆలయంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం శ్రీశైలం ఆలయంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం
10/20
11/20
12/20
శ్రీశైలం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు శ్రీశైలం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు
13/20
మల్లన్న దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్న భక్తులు మల్లన్న దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్న భక్తులు
14/20
15/20
హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ఓ శివాలయంలో క్షీరాభిషేకం చేస్తున్న భక్తులు హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ఓ శివాలయంలో క్షీరాభిషేకం చేస్తున్న భక్తులు
16/20
17/20
18/20
క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు
19/20
సామూహిక కుంకుమ పూజలు చేస్తూ.. సామూహిక కుంకుమ పూజలు చేస్తూ..
20/20
విజయవాడ : దుర్గ గుడిలో నిర్వహించిన సహస్ర లింగార్చన సేవలో పాల్గొన్న భక్తులు
విజయవాడ : దుర్గ గుడిలో నిర్వహించిన సహస్ర లింగార్చన సేవలో పాల్గొన్న భక్తులు

మరిన్ని