కార్తిక సోమవారం.. శివాలయాల్లో భక్తుల రద్దీ
కార్తిక సోమవారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే మహిళలు ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు.
Updated : 14 Nov 2022 22:24 IST
1/24
విశాఖలో తితిదే ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటారు. ఉత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
అనంతపురంలోని శ్రీశివశక్తి ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
9/24
10/24
కార్తిక సోమవారం సందర్భంగా తిరుపతి కపిలేశ్వర ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
11/24
12/24
13/24
14/24
వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ
15/24
16/24
నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల సందడి
17/24
18/24
19/24
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖి లింగేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు
20/24
21/24
22/24
ఖమ్మం ట్రంక్ రోడ్డులోని గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా నిర్వహించిన మహా రుద్రాభిషేక సేవలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
23/24
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ప్రమిదలు వెలిగిస్తున్న మహిళలు
24/24
సామూహిక పూజలు చేస్తున్న భక్తులు
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM