వరంగల్‌లో ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ టూర్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌మూవీ ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వరంగల్‌లో ‘లైగర్‌ ఫ్యాన్‌డమ్‌ హంగామా’ నిర్వహించారు.

Updated : 15 Aug 2022 17:35 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని