Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తికమాసం.. పైగా ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గుట్ట పరిసరాలు కిటకిటలాడాయి. వాహనాలు బారులుతీరాయి.

Updated : 13 Nov 2022 17:23 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని