NZ vs IND : వరుణుడి రాకతో మూడో టీ20 మ్యాచ్‌ టై

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి భారత్‌ 9 ఓవర్లలో 75/4 స్కోరు చేసింది. డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం 75 పరుగులు చేస్తే మ్యాచ్‌ టైగా ముగుస్తుంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకొంది.

Updated : 22 Nov 2022 18:48 IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని