Yuvagalam: కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ‘యువగళం’ పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం రేమడూరు గ్రామంలో గురువారం కొనసాగుతోంది. పాదయాత్రలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated : 04 May 2023 16:02 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని