National Anthem: ప్రణమిల్లుతోంది ప్రయాణ ప్రాంగణం

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు బస్‌స్టేషన్లలో ప్రతిరోజు ఉదయం 11గంటలకు ప్రయాణికులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాలాపన చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో పాటు వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులపై స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోని ఎంజీబీస్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని బస్‌ స్టేషన్లలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడవచ్చు.

Updated : 10 Aug 2022 20:13 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని