National Anthem: ప్రణమిల్లుతోంది ప్రయాణ ప్రాంగణం
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు బస్స్టేషన్లలో ప్రతిరోజు ఉదయం 11గంటలకు ప్రయాణికులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాలాపన చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో పాటు వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులపై స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తీర్చిదిద్దారు. హైదరాబాద్లోని ఎంజీబీస్తో పాటు వివిధ ప్రాంతాల్లోని బస్ స్టేషన్లలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడవచ్చు.
Updated : 10 Aug 2022 20:13 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు