Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులర్పించిన కుటుంబసభ్యులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.
Updated : 18 Jan 2023 12:47 IST
1/17
2/17
3/17
కన్నీటిపర్యంతమైన లక్ష్మీ పార్వతి..
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న బాలకృష్ణ..
14/17
నివాళులు అర్పిస్తున్న జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..
15/17
16/17
17/17
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ గార్డెన్స్కు వస్తోన్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట